ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ తక్షణం దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో ప�
రెవెన్యూ డివిజన్గా ఉన్న కల్లూరు ప్రజావసరాలకు అనుగుణంగా రోజురోజుకూ ప్రగతిపథం లో ముందుకు దూసుకుపోతున్నది. కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధితో కల్లూరు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే అన్ని ఖర్చులతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదార�