గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్�
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�