కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను మంగళ వారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్తో కలిసి పరిశీలించారు.
కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మంగళవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, దక్షిణ , పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్తో కలిసి పర్యటించారు. బక్రీద్ నేపథ్యంలో ఇతరులకు �
మెహిదీపట్నం : ప్రజలకు ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టోలిచౌకికి చెందిన ఎండీ ఖాదీర్ �