రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులకు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం నర్సాపురంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొ
భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని భద్రాచలం ఎమ్యెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.