ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలను గురువారం మాఫీ చేసిన సందర్�
మహబూబాబాద్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు నూతనంగా ప్రారంభించిన విజయశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విస్తృత సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు.