రాష్ట్రంలో కాంగ్రెస్ను ఫిరాయింపుదారులతో నింపేశారని, పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ముఖ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ను ఆదేశించింది.