Mizoram Elections | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (JPM)’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో జేపీఎం అధ్యక్షుడు, కాబోయే
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి.