జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గుతుతున్నాయి. నెర్రెలు వాచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్య
జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు కబ్జాకు గురయ్యాయి. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని పలు చెరువులను కొందరు ఆక్రమించుకున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేయాలనే ద�