Hyderabad | రాష్ట్రంలో శాంతిభద్రతలు అడ్డుఅదుపులేకుండా పోతున్నాయి. పట్టపగలే దోపడీ, దౌర్జన్యాలు కొనసాగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మహిళా కానిస్టేబుల్ పై దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపిం
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�