యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు పడక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు పలువురు రైతులు మొక్కజొన్నపంట సాగుచేశారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల సెక్రటరీ నవీన్ నికోలస్ అన్నారు. మండలంలోని అల్వాల-చెప్యాల గ్రామాల శివారుల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గుర�
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�