జిల్లాలోని మంచిర్యాల(బాలికలు), బెల్లంపల్లి(బాలికలు), చెన్నూర్ (బాలుర) మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలాఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్�