ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు పోర్టల్లో 8 జిల్లాలు గల్లంతయ్యాయని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆరోపించారు.
హైదరాబాద్ మెహదీపట్నంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎండీ.యాకూబ్ పాషాను, హైదరాబాద్కు చెందిన న్యాయవాది �