ఢిల్లీ, మే 30: మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచింది కేంద్ర కార్మిక శాఖ. కార్మికుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర కార్మిక శ�
ఢిల్లీ, మే 30: కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ ప�