కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి సోమవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ప్లాంట్ విస్తరణ కోసం పునాది రాయి వేయనున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం పూజారులు ఆ రాష్ట్రమంత్రి ధన్సింగ్ రావత్పై మండిపడుతున్నారు. కోవిడ్-19 ప్రతిస్పందన శాఖను చూస్తున్న మంత్రి స్వయంగా లాక్ డౌన్ నిబందనలను అతిక్రమించి