ఉమ్మడి పాలనలో కరువు కష్టాలను చవిచూసి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లిన సందర్భాలను కండ్లారా చూసిన వ్యక్తిని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కష్టాలు మొత్తం పోతాయని బలంగా నమ్మిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట ఉమ్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ