రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని రైతు వేదికలకు త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పపూర్లో నిర్మించిన రైతు వేదికను మంత్రి
హైదరాబాద్: ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ హబ్గా మారుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విమానయానరంగం �
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉచిత తాగునీటి సరఫరా పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికి ప్రపంచ జలదినోత్సవ �
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసనసభ సమావేశాల టీ విరామ సమయంలో కేటీఆర్తో ఆయన భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమ�
హైదరాబాద్ : ఎలక్ర్టానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనస�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగ�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ కూమార్తె నబీలా మహమ్మద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పాపకు స్వయంగా ఫోన్ చేస�
నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్య�