‘ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నయి. ఎన్ని కొలువులిచ్చినమో మొన్ననే లెక్కలతో సహా చూపించినం. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పదివేల ఉద్యోగాలిస్తే..ఆ�
ఇదే బీజేపీ నయా ఎజెండా.. మాట్లాడకుంటే సింగరేణినీ అమ్మేస్తారువిశాఖ ఉక్కుపోరాటానికి సంపూర్ణ మద్దతుఅవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలోకికేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దేశం కోసం.. ధర్మం కోసమేనా?ప్రభుత్వ రం
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం, సీట్ల కోసం పని చేయదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏపని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు. రికగ్నైజ్డ్ స్కూల్స్ మ�
వ్యవసాయంలో వ్యయం పెరిగి.. సాయం తగ్గింది‘శ్రీకారం’ ప్రీరిలీజ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ఇండియాకే యూత్ ఐకాన్ కేటీఆర్: శర్వానంద్కేటీఆర్ ప్రసంగాలతో ప్రేరణ పొందా: దర్శకుడు కిశోర్ హైదరాబాద్, మార్�
రాష్ర్టానికి ఒక్క సంస్థనూ ఇవ్వని కేంద్రం విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వివిధ వర్గాల వారికి 672 గురుకులాలు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం పట్టభద్రులతో మంత్రి కేటీఆర్ వాణీదేవిని గెలిపించాలని
వాణి గెలుపే పీవీకి ఇచ్చే గౌరవం.. ఆమెను విమర్శించేందుకు విపక్షాలకు మాటలే లేవు ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో వాణి పోటీ.. బ్రాహ్మణ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ప్రశ్నించే గొంతుక ఆరేండ్లలో ఏం చేసింది?.. బీజేపీ నేత ర�
కేంద్రానికి పోయింది: 2,72,926 కోట్లు రాష్ర్టానికి ఇచ్చింది: 1,40,929 కోట్లు ఐదేండ్లలో ఏమిచ్చారో లెక్కలు ఇవిగో ట్విట్టర్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దేశానిక�
మరణించిన జర్నలిస్టుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యపనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అన్ని వర్గాలకు అండగా సర్కార్ముఖ్యమంత్రి కేసీఆర్ను అనేందుకు విపక్ష నేతలకు ఎన్ని గుండెలు?మేం మాట్�
హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని
అంకెలతో బీజేపీ నేతల నోళ్లు మూయండి సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ది అందరి జాతకాలు మా వద్ద ఉన్నాయి గోడకు వేలాడే తుపాకీ సైలంట్గా ఉంటది వాడుడు మొదలుపెడితే చీల్చి చెండాడుతాం వాట్సాప్వర్సిటీలో చదివి
వాణీదేవికి పట్టభద్రుల నుంచి అద్భుత స్పందన..బీజేపీ అభ్యర్థి ఏం చేశారని ఓట్లడుగుతాడు?నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగు�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థా�
మల్కాజిగిరి, : జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని బండచెరువు నుంచి నిర్మించే నాలా పనులను ప్రాజెక్టు విభాగం నుంచి ఇంజినీరింగ్ విభాగానికి బదిలీ చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా