కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధపడుతున్నది. పశ్చిమ కనుమ నదీ జలాలను వినియోగించే నగరవాసుల నీటి బిల్లులపై త్వరలో హరిత సుంకం(సెస్)ను విధించనుంది. విశ్వసనీయ సమాచారం మేర�
పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనతో ఇరుకునపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడు విక్రమ్ సింహాపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.