హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దీనిపై వైట్హౌస్ స్పష్టతనిచ్చింది. తాము విధించిన 1 లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు ఒక్కసారి మాత్ర
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్పై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటిస్తుండటంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హడావుడిగా అమెరికాకు బయల్దేరారు.