జాగ్రత్తగా ఉండాలి | మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిం�
పడకల కొరత లేదు | కరోనా రోగులకు చికిత్స నందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీ�
సిబ్బంది, పరికరాలు, మందుల కొరత రావొద్దువైద్యాధికారులతో మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యసిబ్బంది మరోసారి యుద్ధవాతావరణంలో పనిచేయాల�