పెద్దపల్లి : దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు 11వ వేతన కమిటీ అమలు చేయడం కోసం కమిటీ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పదో వేతన ఒప్పందం ముగియకముందే 11వ వేతన ఒప్పందానికి సంబంధించి క�
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని కాకతీయ 6 వ బొగ్గు గనిలో 2 వ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా బండ కూలి ఇద్దరు సింగరేణి కార్మికుల మృతి చెందిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం