జమ్ము కశ్మీర్లోని బండీపురా జిల్లాలో శనివారం అదుపు తప్పిన సైనిక ట్రక్ కొండపై నుంచి దొర్లిపడడంతో నలుగురు జవాన్లు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. సదర్ కూట్ పయన్ సమీపంలో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింద�
యాంగోన్: మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ