సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై దారుణమైన వివక్ష ఉండేది. అందుకు మిడ్మానేరు జలాశయమే పెద్ద ఉదాహరణ. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2006లో మ�
Midmanair Dam | కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు.