ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో రైలు ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఇప్పుడు అదే పీపీపీ పీటముడిగా మారింది.
పాతనగరంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రో కారిడార్ నిర్మ�
Old City Metro | హైదరాబాద్లో కొత్తగా పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండగా.. త్వరలోనే �