Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 02: సిద్దిపేట జిల్లా రాయపోల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సుగంధలతకు తెలంగాణ ప్రభుత్వం మెరిట్ సర్టిఫికెట్ ప్రదానం చేసిం
జపాన్ దేశంలోని కంపెనీలు, సాంకేతిక విద్యాసంస్థలతో మరింత వ్యూహాత్మక భాగస్వా మ్యం పెంపొందించుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ కృషి చేస్తున్న ట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.