Smartphones: ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే.
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెనుకడుగు వేశారు. ఇప్పటికే సుంకాల అమలు 90 రోజులపాటు వాయిదావేసిన ట్రంప్..తాజాగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మినహాయింపునిచ్చారు. �
ఇండోర్: డాటా స్టోరేజ్ యంత్రాలు, మెమొరీ చిప్స్ తయారీలో వాడే రసాయనాలు కలబంద గుజ్జులో ఉన్నట్టు ఇండోర్ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెమొరీ చిప్స్ తయారీలో ప్రస్తుతం కృత్రిమ రసాయనాలు వాడుతున్నారు. త�