జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలైత�
కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం పొందడమే కాకుండా శరీరం బరువును కూడా న�