కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోమారు విరుచుకుపడ్డారు. గుప్కార్ అలయెన్స్ను భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అయినా తాము భయపడమని స్పష్టం చేశారు. �
కేంద్రంలోని బీజేపీపై పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అనేక పాకిస్తాన్లను సృష్టించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా నే�