తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు | సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు.
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్ | కరోనాకు వ్యతిరేకంగా కార్మికులకు సింగరేణి సంస్థ నేటి నుంచి టీకాలు వేయనుంది. ఇందుకు మెగా టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తె�
మెగా వ్యాక్సినేషన్ | సింగరేణి కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.