నిశ్చలంగా, నిస్సహాయంగా మంచానికి పరిమితమైపోయిన హరీశ్రాణా వైద్య పర్యవేక్షణలో మృత్యువు ఒడికి చేరాడు. పదమూడేండ్ల క్రితం ఆ యువకుడు నాలుగంతస్థుల హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి ఇక లేవలేదు. తీవ్రగాయాలతో �
ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మనోహరబాద