ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పనకు చర్యలు చేపడుతూ నిధులు మం �
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప�