రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని హర్యానాయక్ తండాలో ఆదివారం నాడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భీణీలకు మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తండాకి చెందిన పలువురు బీఆ�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�