నేరేడ్మెట్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్లో నివాసం ఉంటున్న రాపల్లి సతీష రెడ్డి (34) హోటల్లో పనిచేస్�
ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహ�
రామంతాపూర్ : రామంతాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘ భవన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. అనంతరం గోమాత పూజ , ఉట్టి కొట్టే కార్�
మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�
జీడిమెట్ల: ఓ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనికి చెంది
దుండిగల్: కార్మికుల సంక్షేమమే ధ్యేయమని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు,శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్గౌడ్ అన్నారు. నేపాల్కు చెందిన బోలాసాహూ(45) అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి కుత్బుల్లా�
చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ �
మల్కాజిగిరి : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మల్లికార్జున నగర్కు చెందిన దినేష్కుమార్, సాయి వైష్ణవి లు భార్యభర్తలు. 2018లో వీ
మల్కాజిగిరి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మారుతీనగర్లోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల శ్రీక�
దుండిగల్, ఆగస్టు : తెలంగాణరాష్ట్రాన్ని హరితవనంగా మర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతగా నిర్వహిస్తున్నందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో