వందశాతం ఓటింగ్ లక్ష్యంతో పనిచేయాలని మెదక్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లిలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా�
మెదక్ జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం క్రైం రేట్ పెరిగిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.