అల్లాదుర్గం, ఏప్రిల్ 6 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సాయాగౌడ్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో హార్వెస్టింగ్, రైస్ మిల్లర్ల యజమ�
కర్ణాటక సరిహద్దులో జోరుగా జూదం..తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించొచ్చని ఆశజీవితాలను నాశనం చేసుకుంటున్న పేదలు, కూలీలుముంబయి కేంద్రంగా కొనసాగుతున్న దందాప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహణ.. చెల్లింపులుజ�
విజ్ఞాన మందిరం… సిద్దిపేట గ్రంథాలయంరూ.2 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం9 రకాల ప్రత్యేక విభాగాలురాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు ‘వనిత’ పేరుతో రీడింగ్ రూమ్సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే డిజిటల్ ల�
రూ.76లక్షలతో అభివృద్ధి పనులుఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతి వనంగ్రామంలో ఎల్ఈడీ లైట్ల వెలుగులుపల్లెప్రగతితో మారిన గ్రామం రూపు రేఖలుమిరుదొడ్డి, ఏప్రిల్ 4 : ఒక్కప్పుడు గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు నీ�
తొగుట, ఏప్రిల్ 4: పొద్దు తిరుగుడు పంట సాగు చేసిన రైతులకు పక్షుల బెడద గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. పువ్వు పూసిన మొదలు కోత కోసే వరకు కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న డప్పు
మెదక్ చర్చి |ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.
వ్యాక్సినేషన్కు భారీ స్పందన45 ఏండ్లు పైబడిన 3.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ షురూ24 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న ప్రక్రియత్వరలో మరో 21 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లుఇప్పటి వరకు జిల్లాలో 36,756 మందికి
తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లుదప్పిక తీర్చేందుకు 350 సాసర్ పిట్లుమూడు నాలుగు రోజులకు ఒకసారి నీరు నింపేలా ప్రణాళికలుపోచారం అభయారణ్యంతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో నిర్మాణంరెండు చోట్ల సోలార్ బోర
అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలిరూర్బన్ పథకం నిధులు వెనక్కివెళ్లే అవకాశముందివీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్మెదక్, ఏప్రిల్ 3 : రూర్బన్ పథకం కింద పాపన్నపేట మండలంలోని వివి
ఈసారి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశంజిల్లాలో 147 ధాన్యం కొనుగోలు కేంద్రాలుఈ నెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు షురూరైతులు వారికిచ్చిన టోకెన్ల ప్రకారం రావాలిసంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుఅధికారులు, రైస్ మి