Govt Books | ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి అవసరమైన ఇండెట్ల కోసం ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి �
పెద్దశంకరంపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 40శాతానికిపైగా నమోదవుతున్నదని డీఈవో రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన హిందీ దివస్ను పురస్కరించుకుని స్థానిక మోడల్ పాఠశాలలో హిందీ