జీహెచ్ఎంసీ (GHMC) పాలకమండలి సమావేశం ఉద్రిక్తతల నడుమ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ఉదయం పదిన్నర గంటలకు మొదలుపెట్టారు. తొలుత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం సభ ప్రకటించింది. గాంధీ వర్ధం
వీధి కుకల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జోనుకు ఒక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.