నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ భర్త శేఖర్పై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేయర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రెండ్రోజుల క్రితం దాడికి
అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని నగర మేయర్ నీతూకిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని గంగస్థాన్లో ఉన్న కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన కంటివెలు�
జిల్లా కేంద్రంలోని కసాబ్గల్లీలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. అందంగా బోనాలను అ�