ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
టీఎస్ ఐసెట్ను మే 26, 27న నిర్వహిస్తున్నట్టు కన్వీనర్, కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీ వరలక్ష్మి తెలిపారు. తెలంగాణలోని 16 ప్రాంతీయ కేంద్రాల్లో, �
రెండు కిలోమీటర్ల వెడల్పున్న ఓ గ్రహశకలం గంటకు 50 వేల కి.మీ. వేగంతో భూమికి దగ్గరగా వస్తున్నది. ఆ ఆస్టరాయిడ్ పేరు 1989జేఏ. తన కక్ష్యలో తిరుగుతూ ఈ నెల చివర్లో భూమికి అత్యంత సమీపంగా
భారత్లో వివో త్వరలో టీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ విభాగంలో రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో టీ1 5జీకి కొనసాగింపుగా రానున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లను వివో మేలో లాంఛ్ చేయనుంది. తాజా ఫోన్లతో వివ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన