Mass literacy Programme | వసంత పంచమి సందర్భంగా తాండూర్, మాదారం సెక్టార్లలోని అంగన్వాడీ సెంటర్లలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలు , అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోనీ అంగన్ వాడీ-1 కేంద్రంలో టీచర్ అమల ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీటితో