నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమ�
మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.