Mumbai | ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబయి సముద్ర గస్తీ పోలీసులు వేగంగా స్పందించి బోటును స్వాధీనం చేసుకున్నారు.
నేడు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ.. అధ్యక్షతన వహించనున్న మోదీ | ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్ఎస్�