రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానిక�
పరిగి : పరిగి మండల పరిధిలోని నజీరాబాద్తండాలో పరిగి పోలీసులు మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీరాబాద్తండాకు చెందిన కేతావత్ చందర్ వ్యవసాయ పొలంలో