Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
KCR | భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీ
చండీగఢ్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి నైట్కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇప్పటికే పలు జిల�