ఐదుగురు మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్టు సీఐ రాజు తెలిపారు. బుధవారం ఉదయం ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి రెండు డిటోనేటర్లు, 20 మీటర్ల కార్డె
వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు