మహారాష్ట్రలోని పర్బణీ జిల్లా మానవత్ తాలూకాలోని యశ్వాడిలో శనివారం నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమం జరుగుతు
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక దేవాలయ మండపం పిల్లర్, పైకప్పు కూలిన ఘటనలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్ర, పర్భని జిల్లా కేం�