మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర
సుస్థిరమైన, పర్యావరణహితమైన బ్యాటరీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా రసాయనిక వైజ్ఞానిక రంగంలో పరిశోధన సేవలు అందిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిద్ధమైంది.