కాలనీలు, బస్తీల సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి బాట పట్టించేలా అధికారులే కాలనీల చెంతకు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధికి ఆటంకాలను గ్రౌండ్ లెవెల్లో గుర్తిం�
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్లో అండర్గ్రౌండ్