న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వైభవంగా జరుగుతున్నది. మంగళవారం రెండో రోజూ భక్తులు పెద్ద ఎత్తున త
ఉత్తరాదిన అత్యంత పవిత్రంగా గంగనదికి నిర్వహించే కుంభమేళాను తలపించే విధంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది.