Sangareddy : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుడుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం నెలకొంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు.
దేశంలో నకిలీ నోట్ల చెలామణిపై కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రూ.500 దొంగ నోట్ల చెలామణిపై దర్యాప్తు సంస్థలను అలర్ట్ చేసింది. దొంగ నోట్లు అచ్చం అసలు నోట్ల లాగానే ఉన్నాయని తెలిపింది. వాటిని గుర్తించడం కూడా క�